వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
తెలంగాణ భవన్కు చేరిన కేటీఆర్.
తెలంగాణ అప్పులపై చర్చ సవాల్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు చర్చకు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.
మంత్రి జూపల్లి సవాల్ను స్వీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Comments
Loading comments...