Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల ఆందోళనలతో విమానయానంపై చర్చకు బ్రేక్

Follow Udayam on Google
సాయి తేజ Aug 14, 2026 4:46 PM ఆల్ ఇండియా జాతీయ
విపక్షాల ఆందోళనలతో విమానయానంపై చర్చకు బ్రేక్ - Udayam
విపక్షాల ఆందోళనలతో వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో విమానయాన రంగానికి తగిన పార్లమెంట్‌ సమయం దక్కలేదని కేంద్ర మంత్రి కే. రామ్మోహన్‌ నాయుడు అన్నారు. పౌర విమానయానంపై 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఎదురుచూశానని ఆయన తెలిపారు. 2013 వర్షాకాల సమావేశాల్లో చర్చించిన 14 ప్రశ్నలతో పోలిస్తే ఈసారి సంఖ్య దాదాపు రెట్టింపైందన్నారు.

Comments

G
Loading comments...