వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఏలేరు కాలువను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఏలేరు ఆధునీకరణ పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అంతకుముందు గ్రామానికి చెందిన తెదేపా నాయకులు మంత్రికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

