Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండా సురేఖ పర్యటన

విష్ణు వర్ధన్ Jul 24, 2026 8:45 PM యాదాద్రి భువనగిరిabout 1 hour ago
మంత్రి కొండా సురేఖ పర్యటన - Udayam Digital
యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. వెదురు బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి సంప్రదాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. ఆమె స్వయంగా వెదురుతో బుట్ట అల్లడం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...