వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలను గతేడాది మాదిరిగానే ఈసారి కూడా విజయవంతం చేద్దామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. బుధవారం సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో ఉత్సవ సమితి బృందం సభ్యులు ఆమెను కలిశారు.
సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు, ఉచిత విద్యుత్, నిమజ్జన ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఉత్సవాలకు గతేడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

