వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన "సంఘం డెయిరీ – పాల సతీష్ మిల్క్ పాయింట్" ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి పాల ఉత్పత్తిదారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్థానిక యువత స్వయం ఉపాధి రంగంలో ముందుకు వచ్చి వ్యాపారాలను స్థాపించడం సంతోషకరమని అన్నారు.
Comments
Loading comments...

