వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో తాండూరు పట్టణంలోని భద్రేశ్వర కూడలిలో నిర్వహించిన వెయ్యి రోజుల పాలనపై వృద్ధులు వికలాంగులు మహిళలతో సదస్సు లో వంటా వార్పు కార్యక్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు
కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..
మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు
Comments
Loading comments...

