Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 6:26 PM రాజన్న సిరిసిల్లGeneral
మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కొనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళా సంఘంలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...