Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సమాఖ్య కొత్త భవనాన్ని ప్రారంభించారు

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 5:49 PM మహబూబ్‌నగర్General
మహిళా సమాఖ్య కొత్త భవనాన్ని ప్రారంభించారు - Udayam
నవాబ్‌పేట మండలం సిద్దోటం గ్రామంలో మహిళా సమాఖ్య నూతన భవనాన్ని డీసీసీ మాజీ అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. మహిళల సంక్షేమం, సాధికారతకు ఈ భవనం వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...