వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మర్కల్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో మిస్ ఫ్రెషర్ ప్రియదర్శిని, మిస్ స్టైలిష్ భవాని, మిస్ టాలెంట్గా మన్విత ఎంపికయ్యారు.
Comments
Loading comments...

