Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో ఇంట్లో చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్టు

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 7:48 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో ఇంట్లో చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్టు - Udayam
నవాబుపేట పోలీసులు చిన్నమేఘ్యా నాయక్‌అండా శ్రీను, బీల్యాను అరెస్ట్ చేశారు. ఆగస్టు 6న మేఘావత్ సంతోష్ ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు టీవీ, గ్యాస్ సిలిండర్, వాషింగ్ మెషీన్ చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రూ.60 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పరిగి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Comments

G
Loading comments...