Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర డీజే సెట్‌అప్‌లకు అనుమతులు లేవు: సీఐ కృష్ణ

Follow Udayam on Google
నిర్మల్ Sep 12, 2026 4:10 PM నిర్మల్General
మహారాష్ట్ర డీజే సెట్‌అప్‌లకు అనుమతులు లేవు: సీఐ కృష్ణ - Udayam
రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని నిర్మల్ రూరల్ సీఐ ఎం. కృష్ణ సూచించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...