Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాధర్నాకు బయలుదేరిన ఉపాధ్యాయులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 12:44 PM నాగర్ కర్నూల్General
మహాధర్నాకు బయలుదేరిన ఉపాధ్యాయులు - Udayam
హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్ వద్ద PRTU-TS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాకు కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సంఘటితంగా బయలుదేరారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ధర్నాలో తమ వాణిని బలంగా వినిపిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...