వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నరేందర్–రాజ్యలక్ష్మి దంపతులకు తొలి సంతానంగా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు.
వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. తల్లి, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది.
Comments
Loading comments...

