వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులన మెట్పల్లి మున్సిపల్ అధికారులు తొలగించారు. కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యల్లో భాగంగా ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే బోర్డులను తొలగించారు.
రోడ్లు, ఫుట్పాత్లపై బోర్డులు, తోపుడు బండ్లు, పానీపూరి బండ్లు ఏర్పాటు చేస్తే మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Comments
Loading comments...

