వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్రో టేకోవర్ ప్రతిష్టంభన

హైదరాబాద్ మెట్రో మొదటి దశ టేకోవర్ ఒప్పందం నిలిచిపోయింది. ఐఆర్ఎఫ్సీతో కుదుర్చుకున్న ఒప్పందం స్తంభించడంతో పాటు ఎస్బీఐ క్యాపిటల్కు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.
రుణాల చెల్లింపుల కోసం వడ్డీ భారం రూ.150 కోట్లకు చేరింది. నిధుల సేకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో మెట్రో భవిష్యత్తు సవాల్గా మారింది.
Comments
Loading comments...