వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్లో నిర్వహించనున్న పాంచ జన్య సంకల్ప సభకు మెట్పల్లి నుంచి పార్టీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జి డా. రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. సభకు కార్యకర్తలను సమీకరించినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

