Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరుగైన వైద్య సేవలు అందించాలి

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 12:39 PM శ్రీకాకుళంGeneral
మెరుగైన వైద్య సేవలు అందించాలి - Udayam
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులపై ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయులకు సకాలంలో వైద్యం అందలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. వైద్యులు సంతకాలు చేసి ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్తున్నారనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వైద్యులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...