Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

రాజేష్ కుమార్ Jun 24, 2026 6:12 AM శ్రీకాకుళం 7 viewsabout 18 hours ago
నరసన్నపేటలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ - Udayam Digital
నరసన్నపేటలోని తమ్మయ్యపేట ప్రభుత్వ పాఠశాలను ఎంఈఓ దాలినాయుడు బుధవారం పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఆయన సూచించారు. మెరుగైన ఫలితాల సాధన లక్ష్యంగా, ఎఫ్ఎల్‌ఎన్ (FLN) శిక్షణలో పేర్కొన్న పద్ధతుల్లోనే విద్యాబోధన కొనసాగించాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యా ప్రమాణాల పెంపునకు కట్టుబడి ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...