వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, పురుషుడు గొప్పా, మహిళ గొప్పా అనే చర్చ అవసరం లేదన్నారు.
పురుషులు, మహిళలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కాకుండా కలిసి పనిచేస్తేనే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో అసంపూర్ణ దృక్పథం వల్ల అనేక సమస్యలు తలెత్తాయని కూడా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

