వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘాలయ తూర్పు గారోహిల్స్ జిల్లాలోని సోంగ్సాక్ సమీపంలో పోలీసులకు, అంతర్రాష్ట్ర నేర ముఠాకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు హతమయ్యారు.
నాకా బందీ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై దుండగులు కాల్పులు జరపడంతో, అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఈ నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

