వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యోగ, పింఛన్దారుల సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ఉద్యోగులు, పింఛన్దారుల సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం ఉదయం 11:30 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీకి మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్, అనగాని సహా పలువురు అధికారులు హాజరవుతున్నారు.
21 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పెండింగ్ అంశాలు, వారి డిమాండ్లు, పీఆర్సీ (PRC) అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు.
Comments
Loading comments...