Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్ బోర్డు పరీక్షల్లో పారదర్శకత పాటించాలి: ఏఐటీయూసీ

హరిక శర్మ Jul 23, 2026 3:04 PM కరీంనగర్about 1 hour ago
మెడికల్ బోర్డు పరీక్షల్లో పారదర్శకత పాటించాలి: ఏఐటీయూసీ - Udayam Digital
ఆర్‌జీ-3 ఏరియాలోని గనుల యాజమాన్యానికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రాలు సమర్పించారు. మెడికల్ బోర్డు పరీక్షల్లో పారదర్శకత పాటించాలని, కార్మికులకు న్యాయం జరిగేలా వైద్య పరీక్షలు నిర్వహించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల మెడికల్ బోర్డులో 20% ఇన్వ్యాలిడేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, పాత విధానం ప్రకారం 80% ఇన్వ్యాలిడేషన్ చేయాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...