వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు జిల్లా పోలీస్ ఆఫీస్ ప్రాంగణంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు కీలకమని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. భావితరాలకు పచ్చని వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

