Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

Follow Udayam Digital on Google
RAGHU Jul 29, 2026 5:00 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన - Udayam Digital
శ్రీకాకుళం రూరల్: గార మండలం అంబళ్లవలస ప్రాధమిక పాఠశాలలో మద్యం సేవించి విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయుడిని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ విషయమై ఎంఈఓ, డీఈఓలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తక్షణమే బదిలీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...