వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంలో సాయంత్రం పోలీస్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో న ఇద్దరికి పోలీసులు రూ.20 వేలు జరిమానా విధించినట్లు శుక్రవారం సాయంత్రం టూ టౌన్ సి ఐ జయనాయక్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ శివారు ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరిని ఇ కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం వారికి ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధించిందన్నారు.
Comments
Loading comments...

