వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసత్యసాయిజిల్లా కొత్తచెరువు సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మారుతి, సురేష్, అనే విరిద్దరిపై కొత్తచెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, పుట్టపర్తి మేజిస్ట్రేట్ ఎదుట హాజరగా న్యాయస్థానం నిందితులను దోషులుగా నిర్ధారించి మొత్తం రూ.20,000/- జరిమానా విధించిందన్నారు.
Comments
Loading comments...

