Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధుసూదన్ నాయక్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 7:30 PM మహబూబ్‌నగర్General
మధుసూదన్ నాయక్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు - Udayam
జిల్లాలోని వివిధ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. కలెక్టరేట్ నుంచి ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో సమీక్ష నిర్వహించి, దూర ప్రాంతాల విద్యార్థులకు ఇంటిని మరిపించేలా వసతులు కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...