Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధురానగర్ ధర్నా లో మహిళకు గాయాలు

Follow Udayam on Google
sudheer Aug 22, 2026 6:45 PM కరీంనగర్General
మధురానగర్ ధర్నా లో మహిళకు గాయాలు - Udayam
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ జాతీయ రహదారిపై నారాయణపూర్ ప్రజలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో నాజియా అనే మహిళ కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని వెంటనే 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...