వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలం మద్దునూరు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గురువారం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సర్పంచ్ గాలిపెల్లి భారతి, ఉపసర్పంచ్ నక్క సునీల్, జీపీ ఓ రజిత రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు.
చుక్కల సందీప్, అరిగేల మల్లవ్వ, కార్యదర్శి రవిరాజ్, రేషన్ డీలర్లు సుంకిసాని అనంతలక్ష్మి, లావణ్య రాజేందర్, సురేందర్ రావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

