Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిలపాలెం కూడలిలో గిడుగు వారి జయంతి వేడుకలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 3:18 PM విశాఖపట్నంGeneral
మద్దిలపాలెం కూడలిలో గిడుగు వారి జయంతి వేడుకలు - Udayam
తెలుగుభాషా దినోత్సవం గిడుగు వారి జయంతి వేడుకలను పురస్కరించుకుని తెలుగుదండు ఆధ్వర్యములో తెలుగుతల్లి విగ్రహం వద్ద పలువురు.. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు "తెలుగుతల్లి"కి నీరాజనాలు సమర్పించారు ముందుగా "మా తెలుగుతల్లికి మల్లెపూదండ" గీతాన్ని ఆలపించి, మొన్నటి నేపాల్ జల ప్రళయంలో ప్రపంచ వ్యాపిత సోదర సోదరీ మణులందరికీ శ్రద్ధాంజలి ఘటించారు.

Comments

G
Loading comments...