Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస రిజర్వాయర్కు పెరుగుతున్న వరద

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 3:53 PM పార్వతీపురం మన్యంGeneral
మడ్డువలస రిజర్వాయర్కు పెరుగుతున్న వరద - Udayam
మడ్డువలస ఎస్జీఎస్ఎన్ రిజర్వాయర్కు వరద ప్రవాహం గణనీయంగా పెరుగుతోంది. గురువారం సువర్ణముఖి వేగావతి నదులతో 1293 క్యూసెక్కుల నీరు ఇన్స్లో వచ్చిందని ఈఈ గోవిందరావు తెలిపారు. దీంతో రిజర్వాయర్ లో నీటిమట్టం 61.90 మీటర్లకు చేరింది. కుడి కాలువ ద్వారా 700, ఎడమ కాలువ ద్వారా 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇలాగే ఉంటే 24,700 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...