Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని బలవన్మరణం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:55 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని బలవన్మరణం - Udayam
హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని యశ్విత బలవన్మరణానికి పాల్పడింది. కర్నూలుకు చెందిన ఆమె ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్‌ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది. యశ్విత మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...