వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3,366 మందికి సీట్లు కేటాయించారు. నీట్ టాపర్లు గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలకే ప్రాధాన్యమిచ్చారు.
సెప్టెంబర్ 8 సాయంత్రం 4 గంటల్లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ విద్యార్థులకు సూచించింది.
Comments
Loading comments...

