వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శివకాశిరెడ్డి రూ.6 కోట్ల మేర చీటి డబ్బులు, అప్పులు తిరిగి చెల్లించకుండా మోసం చేశారని బాధితులు ఆరోపించారు. 63 మంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు.
డీఎస్పీ మురళీ నాయక్ను కలిసి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని, బాధితుల వివరాలను కూడా విచారణలో చేర్చుతామని తెలిపారు.
Comments
Loading comments...
