Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:51 AM తిరుపతిGeneral
ఆగస్టులో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం - Udayam
తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నారు. ఆగస్టు నెలలో శ్రీవారిని 24.56 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.137.44 కోట్ల ఆదాయం లభించింది.

Comments

G
Loading comments...