Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతి కార్ల ధరలు పెంపు

Follow Udayam on Google
Sai Sep 07, 2026 11:57 AM జాతీయంవాణిజ్యం
మారుతి కార్ల ధరలు పెంపు - Udayam
మారుతి సుజుకీ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను సెప్టెంబర్‌ 2026 నుంచి రూ.20,000 వరకు పెంచనుంది. పెరుగుతున్న ఇన్‌పుట్‌ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టినా పరిస్థితులు కొనసాగడంతో కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. ఆగస్టులో దేశీయ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 35% పెరిగాయి.

Comments

G
Loading comments...