Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో మార్కెట్

Follow Udayam on Google
Sai Sep 07, 2026 10:54 AM జాతీయంవాణిజ్యం
నష్టాల్లో మార్కెట్ - Udayam
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 108 పాయింట్లు, సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోయాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాపై ఆందోళనలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. బ్రెంట్ క్రూడ్ 97 డాలర్లకు చేరువైంది. మరోవైపు ఆసియా మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ఉన్నాయి.

Comments

G
Loading comments...