వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు, చమురు ధరల తగ్గింపుతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు ఎగబాకాయి.
యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా మారాయి. బ్రెంట్ క్రూడ్ ధర 98.81 డాలర్లకు దిగిరాగా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లు భారీగా లాభపడ్డాయి.
Comments
Loading comments...

