Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం: బెస్ట్ టీచర్లు వీళ్లే

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:18 AM మార్కాపురంGeneral
మార్కాపురం: బెస్ట్ టీచర్లు వీళ్లే - Udayam
మార్కాపురం జిల్లాకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కె.వేణుగోపాల్‌, వి.రమేష్‌, ఎ.సరోజ, పోలెబోయిన శ్రీనివాసులు విద్యారంగంలో అందించిన సేవలకు ఈ గౌరవం దక్కింది. ఈ నెల 5న విజయవాడలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వారు అవార్డులు అందుకోనున్నారు.

Comments

G
Loading comments...