వార్తలకు తిరిగి వెళ్లండి
చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తత

నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ చేపట్టిన చలో పార్లమెంటు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగం చేయడంతో పలువురు గాయపడ్డారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి నడ్డాతో సీజేపీ నేతలు చర్చలు జరిపారు. తమ డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చిందని పార్టీ ప్రకటించగా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హోంశాఖ మంత్రి అమిత్
Comments
Loading comments...