వార్తలకు తిరిగి వెళ్లండి

మంగంపేట ముగ్గురాయిని విదేశాలకు తరలించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, బల్క్ టెండర్ను రద్దు చేయాలని నిజనిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది.
ఈ ముగ్గురాయి గనుల ద్వారా ఏపీఎండీసీకి ఏటా రూ.1,300 కోట్ల ఆదాయం వస్తున్నా టెండర్లలో పారదర్శకత లోపించిందని వారు ఆరోపించారు.
Comments
Loading comments...

