Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహితుడి అంత్యక్రియల నుంచి తిరిగి వస్తూ వ్యక్తి మృతి

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 12:20 PM యాదాద్రి భువనగిరిGeneral
స్నేహితుడి అంత్యక్రియల నుంచి తిరిగి వస్తూ వ్యక్తి మృతి - Udayam
భువనగిరి మండలం వడపర్తి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గణేష్‌ (38) మృతిచెందారు. గచ్చుబావికి చెందిన ఆయన తుర్కపల్లి మండలం రుస్తాపురంలో స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై స్కూటీపై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో క్రషర్‌ లారీ ఢీకొట్టడంతో గణేష్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...