వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మల్లెపల్లిలోని 'ఫేమస్ ఫిష్ ఫ్రై' కేంద్రంలో హెచ్-ఫాస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా వ్యాపారం కొనసాగిస్తుండటాన్ని, అలాగే చేపల వేపుడులో ప్రమాదకరమైన కృత్రిమ రంగులను వాడుతున్నట్లు గుర్తించారు.
ఆహార పదార్థాల నమూనాలను ల్యాబ్కు పంపి, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

