Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్‌ శాఖలో భారీగా బదిలీలు..

భవేష్ కుమార్ Jun 25, 2026 10:17 AM హైదరాబాద్ 6 viewsabout 19 hours ago
ఎక్సైజ్‌ శాఖలో భారీగా బదిలీలు.. - Udayam Digital
తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. నల్గొండ డీసీగా పనిచేస్తున్న ఏ. శ్రీనివాస్‌రెడ్డిని గ్రేటర్ హైదరాబాద్ డీసీగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలను చేపట్టాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...