వార్తలకు తిరిగి వెళ్లండి
ములుగులో భారీ చోరీ: బంగారం

Photo Gallery
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గంటూరుపల్లిలో భారీ చోరీ జరిగింది. మోటె రామ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు, సుమారు 22 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు భూమి పత్రాలను అపహరించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...