వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ ఆదివాసీ నేత, ఎమ్మెల్యే చేతన్ వసవాకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించడంపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
ఆదివాసీల భూములు, నిధుల దోపిడీపై పోరాడుతున్నందుకే బీజేపీ ప్రభుత్వం ఆయనపై తప్పుడు కేసులతో ఈ కుట్రకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

