Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైసమ్మ బోనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 1:13 PM మహబూబ్‌నగర్General
మైసమ్మ బోనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం - Udayam
మహబూబ్నగర్ పట్టణం ఐదో డివిజన్లో బంగారుమైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...