Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరంలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:30 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మైలవరంలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభం - Udayam
రూ.4 కోట్ల అంచనా వ్యయంతో మైలవరంలో నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో గోవింద నామస్మరణ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...