Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలారం–చింతలూరు రహదారి అభివృద్ధికి రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 11, 2026 7:35 PM నిజామాబాద్General
మైలారం–చింతలూరు రహదారి అభివృద్ధికి రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులు - Udayam
ధర్పల్లి మండలంలోని మైలారం నుంచి చింతలూరు వరకు ఉన్న రహదారి అభివృద్ధి పనులకు ఎస్‌డీఎఫ్‌ (SDF) నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గ్రామ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ సర్పంచ్ కావ్య మధు, ఉప సర్పంచ్ శ్రీను, వీడీసీ సభ్యులు, ఉన్నారు

Comments

G
Loading comments...